Pages

Tuesday, April 16, 2013

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!



".....సాయంత్రం నించీ కురుస్తున్న వర్షం ఆగిపోయిన నిశ్శబ్దంలోనో.. అర్ధమయ్యీ అవనట్టుండే బెంగ ఒకటి మన చుట్టూనే మసలుతున్నప్పుడో.. ఒంటరితనపు తెరలు దించేసుకున్న వ్యక్తిగతసమయాలు కొన్ని ఉంటాయి. పరిశరాలు నీరవమయినా మనసులో మాత్రం ఆలోచనల రహస్య కోలాహలం మొదలవుతుంది. అచ్చు సందెవేళకి గూటికి తిరిగొచ్చిన గువ్వల కువకువలతో నిండిన చెట్టల్లే తుళ్ళిపడుతుంటుంది. మరిచిపోయినవో.. మరిచిపోవాలనుకున్నవో జ్ఞాపకాలు ఆ రాత్రప్పుడు సుదూరాలనించి సమీపానికొస్తాయి........."

పూర్తి వ్యాసం  వాకిలి - నీరెండ మెరుపులో!

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బా...............గుందండి.

నిషిగంధ said...

ధన్యవాదాలు, లక్ష్మీదేవి గారు :)